న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది ఆగష్టు 31 వరకు సమయం పొడిగిస్తూ అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసును విచారణ చేస్తున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ ఇతర ప్రక్రియలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A2vWzp
బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?
Related Posts:
సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు... పాక్కు సమన్లు జారీ చేయనున్న భారత్...జమ్మూకశ్మీర్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. శుక్రవారం(… Read More
చిరంజీవికి తెలంగాణ ప్రభుత్వం షాక్ -క్వారంటైన్లో ఉండాల్సిందే -మెగాస్టార్ తొందరపడ్డారా?కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున అనధికార బ్రాండ్ అంబాజిడర్ గా కొనసాగుతోన్న మెగాస్టార్ చిరంజీవికి ఝలక్ తగిలింది. తొలుత… Read More
వైసీపీ కార్యకర్త గురునాథ్ రెడ్డి హత్యను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతాం : రామసుబ్బారెడ్డిఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య ఒక పార్టీ కార్యకర్త ఉసురు తీసిన విషయం తెలిసిందే .కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు కార్యకర్త గురున… Read More
NASA:అంగారక గ్రహంపై నుంచి భూమికి రాతి నమూనాలు.. ఇదిగో పూర్తి వివరాలు..!వాషింగ్టన్ : ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా ఓ భారీ ప్రయత్నానికి తెరతీయనుంది. అంగారకుడిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసేందుకు వీలుగా ఆ గ్… Read More
ఏపీ పోలీస్ వ్యవస్థకు సరికొత్త రూపం: రెండు నుంచి ఏడు: జిల్లాలే కాదు..వాటి సంఖ్యా పెంచేలాఅమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ఆరంభించింది. నూతన సంవత్సరం కానుకగా.. జనవరిలో కొత్త జిల్లాలను తెర మీది… Read More
0 comments:
Post a Comment