Friday, May 8, 2020

బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది..?

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు చెప్పేందుకు లక్నోలోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు సమయం పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఈ ఏడాది ఆగష్టు 31 వరకు సమయం పొడిగిస్తూ అత్యున్నత ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసును విచారణ చేస్తున్న న్యాయమూర్తి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా విచారణ ఇతర ప్రక్రియలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2A2vWzp

Related Posts:

0 comments:

Post a Comment