హైదరాబాద్ : అంతా సెట్ అయ్యిందనుకుంటున్న తరుణంలో కరోనా అదునుచూసి పంజావిసిరుతోంది. రెండ్ జోన్లు గ్రీన్ జోన్లుగా మారుతున్నాయన్న సంతోషం నిమిషాల్లోనే ఆవిరైపోతోంది. స్వీయ నియంత్రణ పాటిస్తూ ప్రజలు, ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవుతున్నప్పటికి కేసుల పెరుగుదల శరాఘాతంగా పరిణమిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందనుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి చందరశేఖర్ రావు ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3co72bY
తెలంగాణలో కరోనా విజృంభణకు మద్యం షాపులు, ఇతర మినహాయింపులే కారణమా..?ఇప్పుడేంచేయాలి..?
Related Posts:
ఏపీలో ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు- ప్రభుత్వ తీరుపై వేతన జీవుల్లో ఆగ్రహం..ఏపీలో జూన్ నెల జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఆరో తేదీ వచ్చేసినా ఇంకా ఉద్యోగుల ఖాతాల్లో ఇంకా జీతాలు తమ కాలేదు. ప్రభుత్వ ఆమోదం … Read More
నా ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి ఈటల.. నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్..టాలీవుడ్ లో కరోనా బారిన పడ్డ తొలి ప్రముఖుడు నిర్మాత బండ్ల గణేష్. హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లి, అనుకోకుండా వైరస్ కాటుకు గురైన ఆయన.. అపోలో చికిత్స అనంత… Read More
మోకా హత్య... కొల్లు అరెస్ట్... చంద్రబాబు బీసీ 'కార్డు'కు మంత్రి అనిల్ అదిరిపోయే కౌంటర్...వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకు సంబంధించి అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వైసీపీ బీసీ … Read More
కరోనా విలయం:తెలంగాణకు గుడ్న్యూస్ - ప్రతిష్టాత్మక TIMS లో వైద్య సేవలు షురూ - కానీ..కరోనా కేసులకు సంబందించి దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటు కలిగిన, అతి తక్కువ టెస్టులు నిర్వహిస్తోన్న రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు భారీ ఊరట లభించింది. ప్రత్య… Read More
ఏపీలో సింగిల్ డే రికార్డు- ఒక్క రోజులో 1322 కేసులు- ఏడుగురు మృతి-భయానకంగా పరిస్ధితి...ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఒక్క రోజులేనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 1322… Read More
0 comments:
Post a Comment