వైసీపీ నేత మోకా భాస్కర రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్టుకు సంబంధించి అధికార,ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వైసీపీ బీసీ నేతలపై కక్ష కట్టిందని టీడీపీ ఆరోపిస్తుండగా.. వైసీపీలోని బీసీ నేతలే టీడీపీకి కౌంటర్ ఇస్తున్నారు. తప్పు చేసినవారికి కులం,మతం అంటకట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z3Pf5r
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment