న్యూఢిల్లీ: కరోనావైరస్ పై సోషల్ మీడియాలో చాలా వదంతులు వస్తున్నాయి. ఇప్పటికే ఈ వదంతులను నమ్మి పలువురు నష్టాలు కోరి తెచ్చుకున్నారు కూడా. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా వదంతులను నమ్మొద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అంతేకాదు ప్రభుత్వం సూచించిన విధానాలనే పాటించాలని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SUDRpa
Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాల్లో 30శాతం కోతంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత..?
Related Posts:
ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్… Read More
ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఎందుకు..? కేసీఆర్ ప్రభుత్వంపై జేజమ్మ గుస్సాసీఎం కేసీఆర్పై ఫైరయ్యారు జేజమ్మ డీకే అరుణ. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతి తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. సర్పంచ్లతోపాటు ఉప సర్పంచ్లకు చెక్ పవర… Read More
భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో … Read More
ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేనిబాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంల… Read More
హైదరాబాద్లో భారీ వర్షం.. జలమయమైన రహదారులుహైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపో… Read More
0 comments:
Post a Comment