ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఒక్క రోజులేనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 1322 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడుతోంది. సాధారణ జనం అయితే ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకుండా పోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4wtAF
ఏపీలో సింగిల్ డే రికార్డు- ఒక్క రోజులో 1322 కేసులు- ఏడుగురు మృతి-భయానకంగా పరిస్ధితి...
Related Posts:
ఉండవల్లి ఊసరవెల్లిలా మాట్లాడకండి.. ఆర్ఎస్ఎస్పై విమర్శలా.. మరీ నెహ్రూ అలా: విష్ణువర్ధన్సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్పై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు లేని పోని మాటలు మాట్లాడుతున్నారని విరుచుకుపడ… Read More
రూ.4,109 కోట్లు: హాయ్ల్యాండ్ సహా: అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్: అయిదు రాష్ట్రాల్లో: ఈడీ దెబ్బఅమరావతి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో కేసు దర్యాప్తులో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఆరుమంది డైరెక్టర్లను అరెస్టు చేసిన ఎన… Read More
కరోనా కొత్త స్ట్రెయిన్పై ఏపీ సర్కార్ ప్రకటన- పుకార్లు నమ్మొద్దు- వాస్తవమిదే...ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భారత్లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గింది. శీతాకాలంలో కరోనా… Read More
Vaikunta Ekadasi 2020:ఈ పండగ ప్రాధాన్యత ఏంటి..? బియ్యం పదార్థాలు ఎందుకు తినకూడదు..?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మ్యూజికల్ ఫెస్ట్ లో స్టెప్పులేసిన మమతాబెనర్జీ .. ఆపై బెంగాల్ పై ఉద్వేగంగా ప్రసంగం, బీజేపీ కి వార్నింగ్పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మ్యూజికల్ ఫెస్ట్ లో పాల్గొన్నారు. అంతేకాదు మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి స్టెప్పేశారు . పశ్చిమ బెంగాల… Read More
0 comments:
Post a Comment