ఏపీలో కరోనా తీవ్ర రూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో ఒక్క రోజులేనే గరిష్ట కేసులు నమోదయ్యాయి. పాత రికార్డులను తిరగరాస్తూ ఏకంగా 24 గంటల్లో 1322 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం ఉలిక్కి పడుతోంది. సాధారణ జనం అయితే ఇళ్లలో నుంచి బయటికి వచ్చే పరిస్ధితి లేకుండా పోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4wtAF
Monday, July 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment