ఢిల్లీలో కాలుష్యానికి రాజకీయా కోణం అంటుకుంటుంది. దేశరాజధాని అయిన ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరగడం సర్వసాధరణంగా మారుతున్న తరుణంలో బీజేపీ ఎంపీ ,మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ కంటే కాలుష్య సమస్య ప్రధానమని ఆయన ఈ సంధర్భంగా అన్నారు. ఈ సంధర్భంగా ఢిల్లీ కాలుష్యంతో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. కాలుష్యంపై ప్రజలు అలోచించాలని ఆయన కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pgDPwn
Wednesday, October 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment