Wednesday, October 30, 2019

కుల్గాం కాల్పుల్లో జైషే మహ్మద్ హస్తం..? నిఘావర్గాల అనుమానం

కశ్మీర్ కుల్గాంలో కార్మికులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ సంస్థకు చెందినవారని నిఘావర్గాలు భావిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం కుల్గాంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన కూలీలపై తూటాల వర్షం కురిపించారు. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతున్నారు. కార్మికులపై దాడి చేసింది తామేనని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. దీంతో జైషే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36mhYEu

Related Posts:

0 comments:

Post a Comment