Wednesday, May 27, 2020

లాక్‌డౌన్:వ్యాక్సిన్ వచ్చేదాకా అన్నీ బంద్.. రొడ్రిగో సంచలనం.. మన బడులపై అమిత్ శాఖ క్లారిటీ..

కరోనా మహమ్మారి ఎంతకూ కంట్రోల్ లోకి రాకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్ డౌన్ ఎత్తేస్తూ వస్తున్నాయి. బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా వైరస్ కాటుకు గురైనవాళ్ల సంఖ్య 57లక్షలు దాటింది. అందులో 3.5లక్షల మంది ప్రాణాలు కోల్పోగా, మరో 24.5లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. మన దేశంలో గడిచిన 24 గంటల్లో 6,387 కొత్త కేసులు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ag3zhe

Related Posts:

0 comments:

Post a Comment