న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో కేరళలోని వాయనాడ్కు వెళ్లనున్నారు. కొద్దిరోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో ఆయన వాయనాడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుమారు ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wuDsxU
వాయనాడ్లో మకాం: వచ్చేనెల వెళ్లనున్న రాహుల్ గాంధీ
Related Posts:
కోడెలది ఆత్మహత్య..? లేదా గుండెపోటా..?? సమగ్ర దర్యాప్తుకు ఏపీ మంత్రి బొత్స డిమాండ్అమరావతి : ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనది ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోయారా అని సూటిగా ప్ర… Read More
హోండా ఆక్టివా అంటూ.. రూ.లక్ష కొట్టేసిన సైబర్ నేరగాళ్లుఇటివల ఆన్లైన్లో వస్తువుల కొనుగోళ్లు అమ్మకాలు పెరుగుతుండగా మరోవైపు అదే అదనుగా భావిస్తున్న సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. డమ్మి వాహనాలతో కొనుగోలు దా… Read More
వైఎస్ఆర్ పెళ్లి కానుక.. రెట్టింపు: రూ.లక్షన్నర వరకు పెంపుఅమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని మరో హామీ కార్యరూపం దాల్చింది. తాము అధికారంలోకి వస్తే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిట… Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి ఆగ్రహం.. హిజ్రాలంటూ సంచలన వ్యాఖ్యలు..!బెంగళూరు : కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయ… Read More
ఇది ముఖ్యమంత్రి జగన్ చేసిన హత్య: కేశినేని నాని తీవ్రవ్యాఖ్యలువిజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివప్రసాద్ సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఉదయం అల్పాహారం… Read More
0 comments:
Post a Comment