Wednesday, May 27, 2020

fact check: ముంబై, పుణెల్లో మిలిటరీ లాక్‌డౌన్ అమలు చేస్తారా?

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, మరో ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, పుణె నగరాల్లో మిలిటరీ ఆధ్వర్యంలో లాక్‌డౌన్ నిర్వహిస్తున్నట్లు ఓ వార్త బాగా ప్రచారం జరుగుతోంది. కరోనా కాటు: ఆ ఎయిరిండియా విమానంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yDu3Jb

Related Posts:

0 comments:

Post a Comment