న్యూఢిల్లీ: కరోనా లాక్డౌన్ మొదలైన నాటి నుంచి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారాలు ఎక్కువయ్యాయి. తాజాగా, మరో ఫేక్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ముంబై, పుణె నగరాల్లో మిలిటరీ ఆధ్వర్యంలో లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు ఓ వార్త బాగా ప్రచారం జరుగుతోంది. కరోనా కాటు: ఆ ఎయిరిండియా విమానంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yDu3Jb
fact check: ముంబై, పుణెల్లో మిలిటరీ లాక్డౌన్ అమలు చేస్తారా?
Related Posts:
నిమ్మగడ్డకే ఆ నమ్మకం లేదు: సుప్రీం అనుమతి ఇచ్చినా: చంద్రబాబు వాడకం అది: వెంకట్రామిరెడ్డిఅమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తనపై డీజీపీ గౌతమ్ సవాంగ్కు ఫిర్యాదు చేయడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట… Read More
కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ … Read More
ముంబైకి నాసిక్ నుంచి ముంబైకి మహారాష్ట్ర రైతులు మార్చ్, మద్దతుగా శరద్ పవార్ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీ సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా మహారాష్ట్ర రైతులు భారీ కవాతు నిర… Read More
వర్ధంతి నాడే పరిటాల రవి ఫ్లెక్సీల కాల్చివేత -అనతపురంలో ఉద్రిక్తత -పరిటాల సునీత కీలక వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవి వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరిటాల రవి రాక్షసుడంటూ హిందూపురం వ… Read More
టిక్టాక్ స్టార్ ఆత్మహత్య: ఫ్రెండ్ ప్రియురాలితో సన్నిహితంగా, చివరకు బలవన్మరణంనెల్లూరు: జిల్లా కేంద్రంలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. టిక్టాక్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఓ 23ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని మరణ… Read More
0 comments:
Post a Comment