హైదరాబాద్: లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గురికి కరోనా సోకింది. ఒక సిగరెట్ను ముగ్గురూ కాల్చడంతో అందులో ఒకరికి కరోనా ఉండటంతో మిగితా ఇద్దరికీ సోకింది. చైనాకు రిలీఫ్-ట్రంప్కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? వివరాల్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCeFOD
ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!
Related Posts:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు -కొవిడ్ నిబందనల మధ్య కౌంటింగ్ షురూతెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట, అచ్చంపేట, న… Read More
తుస్సుమనిపించిన బిగ్ షాట్స్..టార్చ్బేరర్స్: తొలి అడుగులోనే పల్టీ: లిస్ట్ పెద్దదేచెన్నై: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. రాజెవరో..బంటెవరో తేలిపోయింది. అధికార పగ్గాలను అందు… Read More
రాహుల్కు భారంగా కాంగ్రెస్ చెత్త ప్రదర్శన- అధ్యక్ష రేసుపై ప్రభావం-సీనియర్లకు మరో అస్త్రంఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయాలు రాహుల్ గాందీ ఖాతాలో మరో ఓటమిని చేర్చాయి. ముఖ్యంగా కేరళ, బెంగాల్లో దారుణ ప్రదర్శనతో కాంగ్రెస్ పార… Read More
బెంగాల్ ఊపు: మోడీ సర్కార్కు ప్రతిపక్షాల ఘాటు లేఖ: చంద్రబాబు పేరు మిస్: తొలిరోజే తలనొప్పిన్యూఢిల్లీ: ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. అటు తమిళనాడులో ఎన్డీఏ మిత్ర… Read More
చంద్రబాబు శిష్యుడు కేఏ పాల్, పార్టీలేదు బొక్కా లేదు, ఉమా..సిఐడీ ముందు బొంకావా ?లేదా ? సాయిరెడ్డి వ్యంగ్యంవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై, కేఏ పాల్,దేవినేని ఉమాపై విరుచుకుపడ్డారు. కేఏ పాల్ ను చంద్రబాబుకు శిష్యుడు అంటూ,గురువును మించి డ… Read More
0 comments:
Post a Comment