Thursday, May 28, 2020

ఒకే సిగరెట్ తాగారు! ఆ ముగ్గురూ కరోనా బారినపడ్డారు!!

హైదరాబాద్: లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన పరిస్థితుల్లో ముగ్గురికి కరోనా సోకింది. ఒక సిగరెట్‌ను ముగ్గురూ కాల్చడంతో అందులో ఒకరికి కరోనా ఉండటంతో మిగితా ఇద్దరికీ సోకింది. చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? వివరాల్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCeFOD

Related Posts:

0 comments:

Post a Comment