విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలో చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ అనే అడ్వొకేట్ కృష్ణాజిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkiXSZ
చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్
Related Posts:
మొన్న జ్యోతిర్మయి..నేడు అభిమన్యు: ఇంగ్లీషులో అదరగొడుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులువిజయనగరం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన జగనన్న వసతి దీవెన పథకం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ చిన్నారి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ఆర… Read More
రోజురోజుకీ ఘోరంగా పడిపోతున్న చికెన్ ధరలు ..కేజీ రూ. 60.. రీజన్ ఇదేతెలుగు రాష్ట్రాల్లో చికెన్ తినాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఒకపక్క కరోనా వైరస్ ప్రభావం, మరోపక్క హెర్సిస్ వైరస్ ప్రభావంతో కోళ్ళు తినాలంటేనే భయపడే పరిస్… Read More
ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమలఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు… Read More
పైశాచిక భర్తను తట్టుకోలేక.. నగ్నంగా రోడ్డుమీదికొచ్చిన భార్య.. కామారెడ్డి జిల్లాలో దారుణంకలకాలం కాపాడుతాననే వాగ్ధానంతో పెళ్లి చేసుకున్నాడు.. కొంతకాలం బాగానే ఉన్నాడు.. క్రమంగా మద్యానికి బానిసై భార్యను హింసించడం మొదలుపెట్టాడు.. భర్త పైశాచికం… Read More
లోటస్ డ్రెస్లో మెరిసిన మెలానియా.. రెండో రోజు కెమెరా కళ్లన్నీ ప్రథమ మహిళ వైపే..!న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్. సో… Read More
0 comments:
Post a Comment