విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలో చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ అనే అడ్వొకేట్ కృష్ణాజిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkiXSZ
చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్
Related Posts:
థియేటర్లలోనే కాదు .. వెబ్ సిరీస్లోనూ : మోదీ బయోపిక్ రిలీజ్పై ఈసీ స్టేన్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. నోరుజారిన నేతల ప్రచారంపై ఆంక్షలు విధించిన ఈసీ .. నేతలు, ఆయా పార్టీల ప్రచ… Read More
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచనతిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం … Read More
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కు… Read More
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు… Read More
పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురుకోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన… Read More
0 comments:
Post a Comment