విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృష్ణా జిల్లా న్యాయవాది ఒకరు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే సమయంలో చంద్రబాబు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ శ్రీనివాస్ అనే అడ్వొకేట్ కృష్ణాజిల్లా నందిగామ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkiXSZ
చంద్రబాబుపై కేసు: ఎల్జీ పాలిమర్స్ బాధితుల పరామర్శ పేరుతో ఏపీకి రాక..మహానాడు..లాక్డౌన్
Related Posts:
తెలంగాణాలో టీడీపీ ప్రస్తుత పరిస్థితిని చెప్పి వైఎస్ షర్మిల పార్టీపై ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ లో వైయస్ షర్మిల కార్యా… Read More
జగన్, ఎంపీలు ప్రధానిని కలువాలి, అయినా ప్రైవేటీకరణ జరిగితే..?: మోడీతో రఘురామ మీట్వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలపై చర్చించారు. దాదాపు 18 నిమిషాల పాటు వివిధ అంశాలపై … Read More
ఏపీ ఎన్నికలకు తెలంగాణ మద్యం-కోళ్ల పెంట కింద దాచిపెట్టి- 9600 బాటిల్స్ సీజ్ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల పోరులో గుట్టుచప్పుడు కాకుండా మద్యం సరఫరా సాగిపోతోంది. ఏపీలో లభిస్తున్న మద్యానికి తోడు పొరుగున ఉన్న తెలంగాణతో పాటు ఇతర… Read More
అత్యాచార కేసు... ఆ 'టాటూ'తో ట్విస్ట్... నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు...ఓ అత్యాచార కేసులో నిందితుడికి ఢిల్లీ హైకోర్టు 'టాటూ' ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది. అతనిపై కేసు పెట్టిన మహిళ ముంజేతిపై టాటూను కోర్టు గమనించింది. నింది… Read More
గ్రేటర్ కొత్త మేయర్ విజయలక్ష్మిపై మొదలైన విమర్శలు , మేయర్ అనుచరుడికి జీహెచ్ఎంసీ షాక్, భారీ ఫైన్గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్ గద్వాల విజయలక్ష్మి అనుచరుడికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎన్న… Read More
0 comments:
Post a Comment