ఖాట్మండు: హిమాలయన్ కంట్రీ నేపాల్ను జంట భూకంపాలు నిలువెల్లా వణికించాయి. 2015 నాటి ఉత్పాతాన్ని గుర్తుకు తెచ్చాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత మధ్య స్థాయిలో ఉండటం, దీని ప్రభావం జనావాసాలపై పడకపోవడం వల్ల నేపాలీయులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ జంట భూకంపాల వల్ల ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు వెలువడలేదు. అయినప్పటికీ.. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gOdj3k
హిమాలయన్ కంట్రీని వణికించిన జంట భూకంపాలు: 20 నిమిషాల వ్యవధిలో: 2015 నాటి ఉత్పాతం
Related Posts:
ఇండియాలో మొత్తం 3000 రాజకీయ పార్టీలా..! దేవుడా..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : ప్రపంచ దేశాల్లో రెండవ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో రాజకీయ పార్టీలు కూడా అదే స్థాయిలో పుట్టుకొస్తున్నాయి. నిజమ… Read More
యూపీలో ప్రియాంకా గాంధీ గంగా యాత్ర ప్రారంభం .. తొలిరోజు పర్యటన ఇలాయూపీ రాజకీయాలను మార్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వినూత్నంగా గంగా యాత్ర ద్వారా యాదవేతరులను ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్… Read More
మల్కాజిగిరిలో గెలుపు కోసం కోదండరాం వద్దకు రేవంత్ రెడ్డి, చూస్తామన్న తెజసహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తన గెలుపు కోసం ఆయన కేవలం… Read More
అనంతలో ఏం జరుగుతోంది? పెండింగ్ లో 5 కీలక స్థానాలు ! ఇంకా అభ్యర్థులను ప్రకటించని టీడీపీఅనంతపురం: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో అనంతపురం ఒకటి. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ అనంతపురం జిల్లా తెలుగుదేశం వైపే మొగ్గు చూపు… Read More
బీసీలంటే జెండాలు మోసేవాళ్లా?.. ఓట్లేసే మరమనుషులా? : ఆర్.కృష్ణయ్య ధ్వజంహైదరాబాద్ : బీసీలను రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీలంటే ఓట… Read More
0 comments:
Post a Comment