చిన్న కోడలు సుహారిక ఆకస్మిక మృతితో విషాదంలో కూరుకుపోయిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తిరిగి ఆదివారం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై ఆయన స్పందించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోన్నవేళ.. కన్నా కీలక సూచన చేశారు. "ఏపీ ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdGtKS
కోడలి మరణం తర్వాత తొలిసారి కన్నా.. సుహారిక పోస్ట్మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..
Related Posts:
కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్తో నో లింక్: గబ్బిలాలపైబీజింగ్: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి పుట్టుకకు సంబంధించిన మరో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. చైనాకు చెందిన టాప్ వైరాలజిస్ట్ … Read More
పోలీసు చట్టం..మరింత కఠినం: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులకు..అయిదేళ్ల జైలు: ఆర్డినెన్స్తిరువనంతపురం: కేరళలోని కమ్యూనిస్టు ప్రభుత్వం.. పోలీసు చట్టాన్ని మరింత కఠినతరంగా మార్చివేసింది..పకడ్బందీ చేసింది. సోషల్ మీడియాను కూడా పోలీసుల చట్టం పరి… Read More
ఏపీ, తెలంగాణలకు పొంచివున్న భారీ వర్షాలు: రాయలసీమ, కోస్తా జిల్లాలు అప్రమత్తం: ఐఎండీఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో ఏపీ కోస్తా జిల్లాలు, రాయలసీమ, 26, 27 తేదీల్లో తె… Read More
భారత్లో జీ20 సమ్మిట్: ఎప్పుడంటే? ఓ ఏడాది వెనక్కి వెళ్లినట్టే: ప్రధాని కీలక ప్రసంగంన్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ-20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ కంటే … Read More
కొవిడ్-19 వ్యాక్సిన్:మోడెర్నా ధర ఖరారు -ఒక్కో డోసు రూ.3వేల లోపే -భారీగా ఆర్డర్లుకొవిడ్-19 వ్యాక్సిన్ల రూపకల్పనలో అమెరికా బయోటెక్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఫ్రంట్ రన్నర్లుగా పేరుపొందిన ఫైజర్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ … Read More
0 comments:
Post a Comment