చిన్న కోడలు సుహారిక ఆకస్మిక మృతితో విషాదంలో కూరుకుపోయిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తిరిగి ఆదివారం నుంచి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంపై ఆయన స్పందించారు. ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని వైసీపీ సర్కారు భావిస్తోన్నవేళ.. కన్నా కీలక సూచన చేశారు. "ఏపీ ప్రభుత్వానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MdGtKS
కోడలి మరణం తర్వాత తొలిసారి కన్నా.. సుహారిక పోస్ట్మార్టం రిపోర్టులో ఏం తేలిందంటే..
Related Posts:
కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సంతకాల సేకరణ.!మహబూబ్ నగర్/హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ టీపిసిసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నార… Read More
జో బైడెన్ కంప్టీట్ బయో: ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, కీలక వివరాలు, సంపదెంతో తెలుసా?వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.… Read More
బీజేపీలోకి విజయశాంతి ఎంట్రీ ఖాయమా? చేరికపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలుతెలంగాణ కాంగ్రెస్ తురుపుముక్క, నటి విజయశాంతి రాజకీయ భవిష్యత్తుపై కొంతకాలంగా సాగుతోన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ క… Read More
వచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరికతెలంగాణ రాష్ట్రంలో కరోనాను పూర్తిగా జయించలేదని, రాబోయే మూడు నెలల కాలమంతా కరోనా కష్టకాలం అంటూ , అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ హెచ్చరికలు జారీ… Read More
Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధంబీహార్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు జరగగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగి … Read More
0 comments:
Post a Comment