అందరినీ వణికిస్తోన్న కరోనా వైరస్ కు సంబంధించి ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఆయా జిల్లాల్లో మొత్తం 24 మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చేరగా.. వాళ్లలో 20 మందికి కరోనా టెస్టులు నెగటివ్ వచ్చాయని, మిగతా నలుగురికి సంబంధించిన ఫలితాలు రావాల్సిఉందని ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IqpYJC
ఏపీ ప్రజలకు అత్యవసర సూచన.. 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్.. కరోనాపై సీఎం జగన్ ఆదేశాలు
Related Posts:
హైదరాబాద్లో భారీ వర్షం.. జలమయమైన రహదారులుహైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం నుంచి మహానగరంలో వర్షం పడుతూనే ఉంది. దీంతో కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ స్తంభించిపో… Read More
ఇళ్లు కూల్చుతారనే వార్తలు మనోవేదనకు గురి చేస్తున్నాయి... సీఎంకు లేఖ రాసిన లింగమనేనిబాద్యతగల పౌరుడిగానే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఇళ్లు ఇచ్చానని లింగమనేని రమేష్ తెలిపాడు. చంద్రబాబు ఉంటున్న ఇంటిని కూల్చివేస్తారనే వార్తల నేపథ్యంల… Read More
విషాదం: అపార్ట్మెంట్పైనుంచి దూకి టీసీఎస్ ఉద్యోగిని ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని మదీనాగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్లో పనిచేస్తున్న ఓ యువతి తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ప… Read More
ఒకరికి మూడు మద్యం బాటిళ్లు మాత్రమే... ఉత్తర్వులు జారీఏపీ మద్యపాన నిషేధాన్ని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభత్వం కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.. మద్యనిషేధంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కొత్… Read More
భార్య హత్య కేసులో నిందితుడు.. కోర్టుకు తరలిస్తోండగా... పుట్టింటివారు....తన కూతురిని అల్లుడి చేతిలో పెట్టి బాగా చూసుకోవాలని కోరారు ఆ తల్లిదండ్రులు. కానీ అతడు మూడుమూళ్లు వేసిన భార్యనే హతమర్చాడు. కట్టుకున్న సతిని కడతేర్చడంతో … Read More
0 comments:
Post a Comment