అందరినీ వణికిస్తోన్న కరోనా వైరస్ కు సంబంధించి ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఆయా జిల్లాల్లో మొత్తం 24 మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చేరగా.. వాళ్లలో 20 మందికి కరోనా టెస్టులు నెగటివ్ వచ్చాయని, మిగతా నలుగురికి సంబంధించిన ఫలితాలు రావాల్సిఉందని ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IqpYJC
ఏపీ ప్రజలకు అత్యవసర సూచన.. 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్.. కరోనాపై సీఎం జగన్ ఆదేశాలు
Related Posts:
విషాదం: తుపాకీ మిస్ఫైర్: కానిస్టుబుల్ తలలోకి బుల్లెట్, మృతికుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తుపాకీ మిస్ఫైర్ అయి ఓ కానిస్టేబుల్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తిర్యానీ పోలీస్ స్టేషన్లో త… Read More
‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ… Read More
క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్హౌస్ కామెంట్.. !న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో అయిదేళ్ల పాటు వినిపించిన మూవీ.. బాహుబలి: ది బిగినింగ్..బాహుబలి: ది కన్క్లూజన్. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా… Read More
వైఎస్ జగన్ సర్కారుకు ఊరట: ‘మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్’పై ఇండియన్ నేవీ క్లారిటీఅమరావతి: విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలు, వార్తలపై తూర్పు నావల్ కమాండ్(ఈఎన్… Read More
యాచకుల రహిత నగరంగా హైదరాబాద్ ... కేంద్రం కొత్త పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా ?భారతదేశం అన్నపూర్ణ .. కానీ అడుగడుగునా ఆకలి కేకలే .. ఏ రోడ్డులో చూసినా దేహీ అని యాచన చేస్తూ జీవనం సాగించే వాళ్ళే . భారతదేశం భాగ్య సీమ అని గొప్పలు చెప్ప… Read More
0 comments:
Post a Comment