Friday, March 6, 2020

ఏపీ ప్రజలకు అత్యవసర సూచన.. 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌.. కరోనాపై సీఎం జగన్ ఆదేశాలు

అందరినీ వణికిస్తోన్న కరోనా వైరస్ కు సంబంధించి ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఆయా జిల్లాల్లో మొత్తం 24 మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చేరగా.. వాళ్లలో 20 మందికి కరోనా టెస్టులు నెగటివ్ వచ్చాయని, మిగతా నలుగురికి సంబంధించిన ఫలితాలు రావాల్సిఉందని ప్రకటించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IqpYJC

Related Posts:

0 comments:

Post a Comment