Friday, March 6, 2020

జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు: లంచంగా ఎంతంటే..?

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు సంచలనంగా మారాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ్యక్షుడు జాకీర్ ఈ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు చేశారు. సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి రూ. 3 లక్షల లంచం తీసుకున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vAuwup

Related Posts:

0 comments:

Post a Comment