Friday, March 6, 2020

YesBank Crisis:డిపాజిటర్ల డబ్బులు సేఫ్‌గా ఉంటాయి: కస్టమర్లకు నిర్మలా భరోసా

న్యూఢిల్లీ: యెస్‌బ్యాంక్ సంక్షోభంపై ఆ బ్యాంకు కస్టమర్లలో ఆందోళన నెలకొనడంతో వారికి భరోసా ఇచ్చేందుకు కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. యెస్‌బ్యాంక్‌లో పాలనా విభాగం అత్యంత దయనీయస్థితికి చేరుకుందని చెప్పిన నిర్మలా సీతారామన్... రుణాల మంజూరు విషయంలో ఇతరత్రా విషయాల్లో యెస్ బ్యాంక్ హద్దులు దాటిందని చెప్పారు. ఇందుకోసమే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azQdcO

0 comments:

Post a Comment