అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్మించిన అప్పర్ పెన్నా ఎత్తిపోతల పథకానికి టీడీపీ హయాంలో దివంగత నేత పరిటాల రవి పేరు పెట్టగా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని తొలగంచి దివంగత సీఎం వైఎస్సార్ పేరు పెట్టింది. దీనిపై జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/348dr8Z
రక్తపుటేరులు పారిన నేలలో సాగునీటి గలగల- అనంతలో టీడీపీ అడ్రసు గల్లంతన్న సాయిరెడ్డి
Related Posts:
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు-తేల్చేసిన ఆయుష్ కమిషనర్-అది ఆయుర్వేదం కాదు,నాటు మందు...నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా విరుగుడు పేరుతో ఆనందయ్య ఇస్తున్న మందును నాటు మందుగా గుర్తించినట్లు ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు. అది ఆయుర్వేద … Read More
Cyclone Yaas: సూపర్ సైక్లోన్: ఉత్తరాంధ్ర హైఅలర్ట్: తీరాల్లో ఆర్మీ: రైళ్లు రద్దున్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది. వచ్చే 24 గంటల్లో అది అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందబోతోందని, … Read More
Telangana strict lockdown: బేఫికర్: హైదరాబాద్లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి పర్మిషన్హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి 10 రోజుల కఠిన లాక్డౌన్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం తగ్గు… Read More
కరోనా వేళ... కేసీఆర్కు ప్రభుత్వ వైద్యుల షాక్... సమ్మెకు సిద్దమైన జూడాలు,సీనియర్ డాక్టర్లు...తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వ వైద్యులు షాక్ ఇవ్వబోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 26 నుంచి సమ్మె చేపట్టనున్నట్… Read More
విషాదం : మరికొద్ది గంటల్లో పెళ్లి... ఇంతలోనే వరుడి మృతి... బలితీసుకున్న కరోనా..?మరికొద్ది గంటల్లో పెళ్లి... కుటుంబమంతా ఏర్పాట్లలో బిజీ బిజీగా ఉన్నారు... పెళ్లి కొడుకును ముస్తాబు చేశారు... ఇక వధువు ఇంటికి వెళ్లి పెళ్లి జరగడమే తరువా… Read More
0 comments:
Post a Comment