Saturday, December 12, 2020

రక్తపుటేరులు పారిన నేలలో సాగునీటి గలగల- అనంతలో టీడీపీ అడ్రసు గల్లంతన్న సాయిరెడ్డి

అనంతపురం జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయాలు వేడెక్కాయి. జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు కింద నిర్మించిన అప్పర్‌ పెన్నా ఎత్తిపోతల పథకానికి టీడీపీ హయాంలో దివంగత నేత పరిటాల రవి పేరు పెట్టగా.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని తొలగంచి దివంగత సీఎం వైఎస్సార్‌ పేరు పెట్టింది. దీనిపై జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/348dr8Z

0 comments:

Post a Comment