ఆ కంపెనీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదన్న కారణంతో ఒక్కసారిగా వందల మంది ఉద్యోగులు తిరగబడ్డారు. కర్రలు,రాడ్లతో కంపెనీ అద్దాలు,ఫర్నీచర్ను పూర్తిగా ధ్వంసం చేశారు. కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టారు. కంపెనీ నేమ్ బోర్డును కూడా తగలబెట్టారు. ఒకరకంగా అక్కడ పెను విధ్వంసమే సృష్టించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a5x8lt
కట్టలు తెంచుకున్న ఉద్యోగుల ఆగ్రహం.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్పై దాడి..పెను విధ్వంసం..
Related Posts:
ప్రియాంకపై రాహుల్ చాడీలు... ! చెల్లి నాకన్నా పెద్ద హెలికాప్టర్ లో తిరుగుతోంది ( వీడియో )లక్నో: మూడో విడత లోక్ సభ ఎన్నికల ప్రచారం చివరిరోజు శనివారం అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఊపిరి… Read More
మోజు తీరింది, మోహం చాటేశాడు : రహస్య పెళ్లి పేరుతో యువతిని వంచించిన వెంకట్హైదరాబాద్ : ప్రేమ అన్నాడు .. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రెగ్నెంట్ అయితే ఓసారి తీసేశాడు. అయినా నమ్మడమే ఆమె తప్పయ్యింది. మరోసారి గర్భం దాల్చిన ఆ అత… Read More
370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయలేరు : అమిత్ షాపలామ్ : భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనుకునే పాకిస్థాన్కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచ… Read More
తప్పు చేశారు...వేటు వేశారు: అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై ఈ ఆరోపణలా..?న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై అఫిడవిట్ దాఖలు చేసిన వారిలో ఇద్దరు అత్యున్నత న్యాయస్థానంలో పనిచేసిన వా… Read More
జగన్ కాన్ఫడెన్స్కు కారణం ఆ ఇద్దరేనా ? ఇప్పుడు టూర్ కూడా వారి ప్లానేనా ?పోలింగ్ నాడు రాత్రి జగన్ కాన్ఫిడెన్స్ లెవల్స్ చూస్తే..ఎవరికైనా ఆయనే గెలిచేది అనిపిస్తుంది. తమ విజయం ఖాయమని చెబుతూనే..సీట్లు కాదు..లాండ్ స్లైడ… Read More
0 comments:
Post a Comment