Saturday, December 12, 2020

కట్టలు తెంచుకున్న ఉద్యోగుల ఆగ్రహం.. మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌పై దాడి..పెను విధ్వంసం..

ఆ కంపెనీ ఉద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించట్లేదన్న కారణంతో ఒక్కసారిగా వందల మంది ఉద్యోగులు తిరగబడ్డారు. కర్రలు,రాడ్లతో కంపెనీ అద్దాలు,ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. కంపెనీ వాహనాలకు నిప్పు పెట్టారు. కంపెనీ నేమ్ బోర్డును కూడా తగలబెట్టారు. ఒకరకంగా అక్కడ పెను విధ్వంసమే సృష్టించారు. కర్ణాటక కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a5x8lt

Related Posts:

0 comments:

Post a Comment