న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్స్కు కృతజ్ఙత తెలియజేస్తోంది సమగ్ర భారతావని. దీనికి నిదర్శనంగా భారత వైమానిక దళం హెలికాప్టర్ల ద్వారా పూల వర్షాన్ని కురిపించే కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం ఆరంభించింది. దేశ రాజధానిలోని పోలీసుల అమరవీరుల స్థూపం సహా చండీగఢ్, రాజస్థాన్ రాజధాని జైపూర్లోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zO3dyc
ఇండియా సెల్యూట్స్: శిరస్సు వంచి నమస్కరిస్తోన్న భారతావని: పోలీసుల అమరవీరుల స్థూపంతో షురూ..
Related Posts:
అలెర్ట్ ఇండియా..పాకిస్థాన్ కు చైనా 50 వింగ్ లూంగ్ II సాయుధ డ్రోన్లు .. భారత్ పై శత్రు దేశాల కుట్రలుచైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను స… Read More
IDBI Bank Jobs:డిగ్రీ పాసైన వారికి ఆఫీసర్ ఉద్యోగాలుఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 134 స్పెషలిస్టు క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
వెలగపూడి ఇంటికి సాయిబాబా ఫోటోతో నిర్మల హంగామా .. సాయి రెడ్డి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి నేతల మధ్య రాజకీయ సునామీ అంతకంతకు పెరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యే వైసిపి నేతల మధ్య సత్య ప్రమాణ సవా… Read More
మాల మాస్టిన్లు: పొట్టకూటి కోసం ప్రమాదానికి ఎదురెళ్లే ఈ సాహసగాళ్లు ఎవరువారు పది కేజీల బరువుండే రాయిని గాల్లోకి విసిరి అది కిందపడుతున్నప్పుడు తమ ఛాతీతో ఢీకొడతారు.. పొట్టేలుతో పోటీ పడి దాని కొమ్ములు వంచి కుదేలు చేస్తారు.. … Read More
సీనియర్లు vs రేవంత్.. నిన్న వీహెచ్,నేడు లేఖతో ట్విస్ట్ ఇచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్లో ముదురుతున్న రచ్చ...టీపీసీసీ అధ్యక్ష పదవి రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య అంతరాలను మరోసారి బయటపెట్టింది. ఇప్పటివరకూ కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్నది వెల్లడిం… Read More
0 comments:
Post a Comment