కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖ వ్యవహారంలో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు సీఐడీ ఉచ్చు బిగిస్తోంది. ఆయన రాశారని చెబుతున్న లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఇఫ్పటివరకూ ఏపీలోనే విచారణ జరిపిన సీఐడీ.. తాజాగా హైదరాబాద్ కు మకాం మార్చడం సంచలనంగా మారుతోంది. ఇప్పటికే ఆయన పీఎస్ ను విచారిస్తున్న అధికారులు.. త్వరలో నిమ్మగడ్డ వాదన కూడా రికార్డు చేసే అవకాశముంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yv7cu6
లేఖ వ్యవహారంలో నిమ్మగడ్డను ఫిక్స్ చేస్తున్నారా ? హైదరాబాద్ లో సీఐడీ... త్వరలో ప్రశ్నించే అవకాశం..
Related Posts:
విజయసాయిరెడ్డికి పవన్ ఘాటైన పంచ్..! అధికారంలోకి రాగానే పునీతులయ్యారా అంటూ ప్రశ్న..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి రాజకీయాల్లో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఇసుక ఉద్యమంపై అధికార పార్టీ నేతలు భగ్… Read More
అనాలిసిస్: శివసేనతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్ ఎన్సీపీలకు అడ్డుగా ఉన్నదేంటి..?మరో మూడురోజుల్లో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇంకా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఇప్పటికే బీజేపీ శివసేన మధ్య తల… Read More
లంగ్స్, హర్ట్, బ్రెయిన్కు గాయాలు.. కిడ్నీపై ఎఫెక్ట్... అత్యంత విషమంగా సురేశ్ ఆరోగ్యంఅబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన కూర సురేశ్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఈ విషయాన్ని ఉస్మానియా వైద్యులు తెలిపారు. విజయారెడ్డ… Read More
జగన్! నిబద్ధత ఉంటే ఇలా చెయ్యి!; ‘అప్పుడే గొంతు ఎత్తాలి’ అనుకున్నానంటూ పవన్ కళ్యాణ్విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ పతాకాన్ని గౌరవించలేని వ్యక్తికి జ… Read More
‘ఇంకెన్ని ప్రాణాలు పోవాలి’:సీఎం డెడ్లైన్తో ఆగిన మరో కార్మికుడి గుండెకరీంనగర్: నవంబర్ 5 లోగా విధుల్లో చేరిన వారే ఆర్టీసీ ఉద్యోగులు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో పలువురు కార్మికులు ఆందోళనతో విధుల్లో చేరిపోయార… Read More
0 comments:
Post a Comment