చైనా ,పాకిస్థాన్ లు భారతదేశం పై కుట్రలకు తెర తీస్తూనే ఉన్నాయి . భారత్ ను శత్రుదేశం గా భావిస్తున్న చైనా, పాకిస్థాన్లు చాపకింద నీరులా తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. అయితే చైనా పాకిస్థాన్ దేశాల కార్యకలాపాలపై భారత్ దృష్టి పెట్టింది. తదనుగుణంగా ఇండియా కూడా నిర్ణయాలు తీసుకుంటుంది. చైనా మరో షాకింగ్ నిర్ణయం: ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KCc6kf
Saturday, December 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment