విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి నేతల మధ్య రాజకీయ సునామీ అంతకంతకు పెరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యే వైసిపి నేతల మధ్య సత్య ప్రమాణ సవాళ్ళతో విశాఖ నగరం అట్టుడికిపోతోంది. ఇక వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జి విజయ నిర్మల సాయి బాబా ఫోటో తో ఏకంగా వెలగపూడి నివాసానికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37NRQop
Saturday, December 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment