విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి నేతల మధ్య రాజకీయ సునామీ అంతకంతకు పెరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యే వైసిపి నేతల మధ్య సత్య ప్రమాణ సవాళ్ళతో విశాఖ నగరం అట్టుడికిపోతోంది. ఇక వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జి విజయ నిర్మల సాయి బాబా ఫోటో తో ఏకంగా వెలగపూడి నివాసానికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37NRQop
వెలగపూడి ఇంటికి సాయిబాబా ఫోటోతో నిర్మల హంగామా .. సాయి రెడ్డి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్
Related Posts:
శభాష్ కోనప్ప.. సేవా కార్యక్రమాలు సూపర్, సీఎం కేసీఆర్ ప్రశంసలుసిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను సీఎం కేసీఆర్ అభినందించారు. ఆయన చేస్తున్న మంచి పనులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఇవాళ సీఎం కేసీఆర్… Read More
YEAR ENDER:గాల్వాన్ వ్యాలీ ఘర్షణ.. 20 మంది మృతి...సరిహద్దుల్లో బలగాల మొహరింపుతూర్పు లడాఖ్ సరిహద్దుల్లో గల గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్త నెలకొంది. ఈ ఏడాది మే నెల నుంచి హై టెన్షన్ ఉంది. జూన్లో ర… Read More
హైదరాబాద్లో ‘కొత్త సంవత్సర వేడుకలు’ ఆంక్షలు: ఫ్లైవర్లన్నీ బంద్, రేపట్నుంచేహైదరాబాద్: కరోనా మహమ్మారి ఎప్పుడైతే చైనా నుంచి ప్రపంచ దేశాలను చుట్టుముట్టిందో అప్పట్నుంచి ఏ దేశంలోనూ పండగలు, వేడుకలు అనేవే లేకుండా పోతున్నాయి. మనదేశంల… Read More
గంజాయి సాగుకు బీజేపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ -అవును, గోవాలోనే -డ్రగ్స్ కట్టడికి విఘాతమంటూ..ఇండియాలో ఎంజాయ్మెంట్కు కేరాఫ్గా ఉన్న గోవాకు ప్రపంచ దేశాల నుంచి సైతం నిత్యం లక్షల్లో టూరిస్టులు వస్తుంటారు. ప్రస్తుతం కరోనా విలయం వల్ల సంఖ్య కాస్త త… Read More
రైతులతో ముగిసిన చర్చలు -కేంద్రం తిరకాసు -ఆ రెండింటికీ ఓకే -జనవరి 4న మళ్లీ భేటీనూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తోన్న రైతులతో కేంద్ర ప్రభుత్వం బుధవారం జరిపిన ఆరో దశ చర్చలు ముగిశాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్ర… Read More
0 comments:
Post a Comment