తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైరస్ సోకిని 75 ఏళ్ల వృద్దుడు కూడా కోలుకున్నాడని ఆయన చెప్పారు. కానీ కొందరు పరీక్షలు చేయడం లేదు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైరస్ ప్రబలిన రోగులుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. గాంధీ వైద్యుల సేవలను మరవలేమని..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lc9JBj
75 ఏళ్ల వృద్దుడు కోలుకున్నాడు, పరీక్షలు చేయడం లేదనడం సరికాదు, 10 కొత్త కేసులు: మంత్రి ఈటల
Related Posts:
కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతిహైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి … Read More
కుప్పకూలిన రైల్వే షెడ్: నిర్మాణంలో ఉండగానే.. భారీ వర్షాలే కారణమా?హౌరా: నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే షెడ్ కుప్పకూలిపోయింది. నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిన దశలో ఒక్కసారిగా కుంగిపోయిందా షెడ్. ఈ ప్రమాదంలో సుమారు ఆరుమంది కా… Read More
కోడెల తన జీవితాంతం క్రమశిక్షణతో మెలిగాడు : చంద్రబాబు నాయుడుమాజీ స్పీకర్, కోడెల శివప్రసాదరావు తన జీవితాంతం క్రమశిక్షణతో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఇలాంటీ నేపథ్యంలోనే అయన్ను అందరు పల్… Read More
మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేత… Read More
వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస… Read More
0 comments:
Post a Comment