తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేయగలిగామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. వైరస్ సోకిని 75 ఏళ్ల వృద్దుడు కూడా కోలుకున్నాడని ఆయన చెప్పారు. కానీ కొందరు పరీక్షలు చేయడం లేదు అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైరస్ ప్రబలిన రోగులుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. గాంధీ వైద్యుల సేవలను మరవలేమని..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lc9JBj
75 ఏళ్ల వృద్దుడు కోలుకున్నాడు, పరీక్షలు చేయడం లేదనడం సరికాదు, 10 కొత్త కేసులు: మంత్రి ఈటల
Related Posts:
ధోనీ..వరెస్ట్: ఆ డెసిషన్పై మనోళ్ల మనసులో మాట..జమైకన్ స్ప్రింటర్ నోట: ఓటమికి అతనే కారణంషార్జా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయాల పరంపరకు ఎక్కడా బ్రేక్ ప… Read More
అక్టోబర్ - 2020 ' నిజ ఆశ్వీయుజ' మాసంలో ముహూర్తములుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
వరదల కారణంగా టార్గెట్ అయిన కేసీఆర్ ... విరుచుకుపడిన భట్టి విక్రమార్క , జీవన్ రెడ్డితెలంగాణ సీఎం కేసీఆర్ వరదల కారణంగా టార్గెట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరిగిం… Read More
ధోనీసేన.. ఇక ఇంటికేనా? ప్లేఆఫ్ రేస్ నుంచి ఎల్లో ఆర్మీ అవుట్? నిలవాలంటే? అక్కడే ఫెయిల్షార్జా: చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ టైటిల్ హాట్ ఫేవరెట్. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని ఎల్లో ఆర్మీ తరువాతే..… Read More
ధోనీపై అక్షర్ పటేల్ కక్షసాధింపు: నాలుగేళ్లుగా రగులుతున్న పగ: ఒక్క రాత్రితో ఫినిష్షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా స్టేడియంలో శనివారం ర… Read More
0 comments:
Post a Comment