Sunday, October 18, 2020

ధోనీపై అక్షర్ పటేల్ కక్షసాధింపు: నాలుగేళ్లుగా రగులుతున్న పగ: ఒక్క రాత్రితో ఫినిష్

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020లో చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని తన ఖాతాలో జమ చేసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా స్టేడియంలో శనివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతులారా ఓడిపోయింది. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో ఏ క్షణంలోనైనా.. ఎలాంటి అద్భుతాలైనా చోటు చేసుకోగలవనడానికి మరో ఉదాహరణగా నిలిచిందా మ్యాచ్. గెలిచి తీరుతుందనుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T3IIUF

Related Posts:

0 comments:

Post a Comment