Saturday, May 9, 2020

700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. వైరస్ పరీక్షల కన్నా.. డిశ్చార్జీ కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ శనివారం అధికారులతో సమీక్షించారు. కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xO5x7L

Related Posts:

0 comments:

Post a Comment