Sunday, September 29, 2019

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వనున్న సిపిఐ...

హుజుర్‌నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ కలిసివచ్చే భాగస్వామ్య పక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల మద్దతు కోసం కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ ) నేతలను టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nAOcdc

Related Posts:

0 comments:

Post a Comment