హుజుర్నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ కలిసివచ్చే భాగస్వామ్య పక్షాల కోసం ఎదురుచూస్తోంది. ఈనేపథ్యంలోనే ఎన్నికల మద్దతు కోసం కమ్యునిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ ) నేతలను టీఆర్ఎస్ నేతలు కలిశారు. ఎన్నికల్లో మద్దతు కోసం టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, లోక్సభ పక్షనేత నామా నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nAOcdc
హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వనున్న సిపిఐ...
Related Posts:
పాము-ముంగీస కలిశాయి.. ఢిల్లీపార్టీలవి సిల్లీ పనులు.. ఎక్స్ అఫీషియో తెచ్చిందెవరు? మంత్రి కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టిన పట్టణ ప్రజలకు పార్టీ తరఫున థ్యాంక్స్ చెబుతున్నానని, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేసి చూపించి రుణం తీర… Read More
రావణాసురుడు రామాయణం చెప్పినట్టు..కూచిపూడి నాట్యకారిణిలా జగన్ తీరు:నిమ్మల రామానాయుడుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేత నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు .జగన్ విలువలు, విశ్వనీయత గురించి మాట్లాడుతుంటే.… Read More
Rapaka Varaprasad: శాసన మండలి రద్దుకు మద్దతు: పెద్దల సభ పేరుతో అడ్డుకుంటున్నారు: రాపాకఅమరావతి: జనసేన పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు. అధ… Read More
ఒళ్లు గగుర్పొడిచే వీడియో: పులి నోట్లో ఉన్న ఈ వ్యక్తి ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో చూడండి..!మహారాష్ట్ర: పులి అంటే భయపడని వారు ఎవరుండరు చెప్పండి. సర్కస్లలో శిక్షణ పొందిన పులులను చూస్తే కూడా భయపడతాం. అలాంటిది ఏకంగా పులే మన ఎదురుగా వచ్చి నిలబడి… Read More
అక్రమాస్తుల కేసు.. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్ పిటీషన్ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతుంది . తాను ముఖ్యమంత్రి కావటం వల్ల, అధికారిక కార… Read More
0 comments:
Post a Comment