హైదరాబాద్ : హుజుర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ప్రస్తుత నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వేర్వేరు మీడియా సమావేశాల్లో హుజుర్నగర్ బై పోల్స్కు సంబంధించి ఆ ఇద్దరు నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. హుజుర్నగర్ ఉప ఎన్నికలో ఒకవేళ టీఆర్ఎస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2oh61OA
హుజుర్నగర్ ఉప ఎన్నికలో కేసీఆర్కు బుద్ధి చెప్పండి.. పొన్నం, కోమటిరెడ్డి పిలుపు
Related Posts:
క్రొయేషియాలో భారీ భూకంపం -రాజధాని జగ్రెబ్లో ఎపిసెంటర్ -పెట్రింజాలో కూలిన భవంతులుసెంట్రల్ యూరప్లోని క్రొయేషియా దేశాన్ని మంగళవారం భారీ భూకంపం కుదిపేసింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియొలాజికల్ సర్వే ప్… Read More
tpcc race: అభిప్రాయ సేకరణ పూర్తి.. పీసీసీ వద్దంటోన్న సీనియర్.. కానీటీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రకటించడమే మిగిలింది. టీ పీసీసీ చీఫ్ కోసం పలువురు నేతలు పోటీ పడగా.. ఇప్పటికే ఎంపిక చేస… Read More
కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: ఎల్ఆర్ఎస్ లేకుండానే రిజిస్ట్రేషన్లకు అనుమతి, కానీ..హైదరాబాద్: ఎల్ఆర్ఎస్పై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం… Read More
నేను కూడా మనిషినే: బీజేపీకి గుజరాత్ ఎంపీ వాసవ రాజీనామా -మోదీ తీరుపై ఆవేదనసుదీర్ఘకాలంగా బీజేపీలో ఉంటూ, కేంద్ర మంత్రిగానూ పని చేసి, ప్రస్తుతం గుజరాత్ నుంచి ఎంపీగా ఉన్న మన్సుఖ్ భాయి వాసవ పార్టీకి, పదవికి రాజీనామా ప్రకటించార… Read More
దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి హర్షవర్ధన్లడఖ్: దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని మంగళవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లోని లేహ్లో సముద్ర మట్టానికి 350… Read More
0 comments:
Post a Comment