ఇప్పటికే పలు స్కామ్లు,భారీ రుణ ఎగవేతలతో కుదేలవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో మరో ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీ కేంద్రంగా బాస్మతి బియ్యం ఎగుమతి కార్యకలాపాలు నిర్వహించే రామ్దేవ్ అంతర్జాతీయ సంస్థ ఎస్బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకులకు రూ.414కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఈ సంస్థను డిఫాల్టర్ల జాబితాలో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఎస్బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wg0S87
బ్యాంకింగ్పై మరో పిడుగు.. ఎస్బీఐకి రూ.411కోట్లు కుచ్చు టోపీ.. తెర పైకి కొత్త ఉదంతం..
Related Posts:
విషాదం: సెల్ఫీ వీడియో తీసి సూసైడ్, ముగ్గురి వేధింపుల వల్లే..? విద్యార్థిని బలవన్మరణం..ఏ సమస్యో కరెక్టుగా తెలియదు. కానీ ముగ్గురు యవకులు మాత్రం వేధించారని తెలిసింది. కానీ ఆ చిట్టి తల్లి వారితో పోరాడలేదు. పోరాడి గెలవలేను అని భావించిందో ఏమో… Read More
ఏపీలో కరోనా కల్లోలం- జగన్ సర్కార్ కీలక నిర్ణయం..ఇక ఇళ్లకే కిట్ల పంపిణీ...ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోగులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగుల తాకిడి పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా సహాయక చర్… Read More
మూలధనంపై ఫోకస్ లేకుంటే ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నం: శక్తికాంతదాస్ వార్నింగ్ఢిల్లీ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్థిక రంగం కుదుపునకు గురైంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ పాలనను మెరుగుపర్చుకోవడంతో పాటు నైపుణ్యతకు పదన… Read More
అమ్మ ఆద్య.. కూతురిని తలచుకొని కుమిలిన తండ్రి, రైల్వే పట్టాలపై కల్యాణ్ బలవన్మరణం..ఆ చిన్నారితో ఇల్లు సందడిగా ఉండేది. అమ్మ అలనా పాలానా చూస్తుండగా... నాన్నతో ముద్దు ముచ్చట్లు కొనసాగేవి. కానీ తల్లి అనూష మాత్రం ప్రేమించిన కల్యాణ్కు ద్ర… Read More
వైద్యులను రక్షించలేని స్థితిలో రాష్ట్రం ఉందా ? చంద్రబాబు ప్రశ్న .. మీ తీరు రాజకీయాలకే మచ్చ .. సజ్జలఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెనాలి ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలందిస్తూ కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన వైద్యుడ్ని ఉద్దేశించి, రాష్ట్రంలో కరోనా పర… Read More
0 comments:
Post a Comment