ఇప్పటికే పలు స్కామ్లు,భారీ రుణ ఎగవేతలతో కుదేలవుతున్న బ్యాంకింగ్ వ్యవస్థలో మరో ఉదంతం వెలుగుచూసింది. ఢిల్లీ కేంద్రంగా బాస్మతి బియ్యం ఎగుమతి కార్యకలాపాలు నిర్వహించే రామ్దేవ్ అంతర్జాతీయ సంస్థ ఎస్బీఐతో పాటు మొత్తం ఆరు బ్యాంకులకు రూ.414కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే.. ఈ సంస్థను డిఫాల్టర్ల జాబితాలో చేర్చిన నాలుగేళ్ల తర్వాత ఎస్బీఐ సీబీఐకి ఫిర్యాదు చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wg0S87
బ్యాంకింగ్పై మరో పిడుగు.. ఎస్బీఐకి రూ.411కోట్లు కుచ్చు టోపీ.. తెర పైకి కొత్త ఉదంతం..
Related Posts:
ఊపిరితీసిన ప్రేమ : యువతి కోసం ఆందోళన, మరునాడే మృతిఒంగోలు : ప్రేమించనని చెప్పాడు ... యువతి ఇంటి ముందు ఆందోళన చేపట్టాడు. తెల్లవారే విగతజీవిగా మారడంతో .. అతనిది హత్య .. లేదా ఆత్మహత్య అనే అనుమానాలు కలుగుత… Read More
బీహార్లో బీజేపీ అభ్యర్థిపై కర్రలతో దాడికి యత్నించిన ప్రజలు (వీడియో )ప్రజలకు కోపం వస్తే ఎంతటి వాడైన బలి కావాల్సిందే..మరి ఎన్నికల్లో అయితే వారు చెప్పిందే వేదం..లేదని తిరగబడితే దెబ్బలు ఖాయం..ఈనేథ్యంలోనే ప్రజలు నాయకుల పని … Read More
40 సీట్లు దాటితే ఉరేసుకుంటావా : మోదీకి ఖర్గే సవాల్న్యూఢిల్లీ : ఎన్నికల సమరంలో నేతల మధ్య మాటలదాడి తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. గత లోక్ సభ… Read More
ఎమ్మెల్సీ ఎన్నికలను ఆపాలంటున్న కాంగ్రెస్... అభ్యర్ధులను ప్రకటించిన టీఆర్ఎస్స్థానిక సంస్థల ఎమ్మెల్సి కోటా స్థానాల్లో జరగనున్న ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల పేర్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించా… Read More
తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతికాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు… Read More
0 comments:
Post a Comment