Monday, May 25, 2020

కరోనా లాక్‌డౌన్:జూన్ 30 దాకా పొడగింపు.. 5.0కు సలహాలు కోరిన ప్రధాని.. రాబోయే 2నెలలు భయానకం..

''ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలూ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నాయి. కానీ భారత్‌లో జరుగుతోన్న పరిణామాలు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. ఎందుకంటే ఇక్కడ.. ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్నారు. జనమే ముందుండి సాగిస్తోన్న ఈ పోరాటంలో ప్రభుత్వ యంత్రాంగం ప్రజల్ని అనుసరిస్తున్నదంతే. మనందరం నిష్ఠగా ప్రార్థనలు చేస్తే రంజాన్ పండుగరోజు నాటికి కరోనా వైరస్ అంతమైపోతుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwnzHf

Related Posts:

0 comments:

Post a Comment