ఏం జరిగిందో క్లారిటీ లేదు. కానీ యువకుడి గదిలో మాత్రం మైనర్ బాలిక విగతజీవిగా కనిపించింది. అతను మాత్రం.. తనను ప్రేమ పేరుతో వేధించిందని.. ఏజ్ గ్యాప్ ఉండటంతో అంగీకరించలేదు అని చెబుతున్నాడు. కానీ బాలిక తల్లి మాత్రం.. అతనే చంపి కబుర్లు చెబుతున్నాడని ఆరోపిస్తున్నారు. భాగ్యనగర నడిబొడ్డున జరిగిన బాలిక బలవన్మరణం కేసు పోలీసులకు సవాల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XuF9Zo
Monday, May 25, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment