Sunday, May 17, 2020

ఏపీలో కరోనా: ఆరని కోయంబేడు చిచ్చు.. కొత్తగా 25 కేసులు.. కృష్ణాలో జీరో.. లాక్‌డౌన్ 4.0 ప్రాంతాలివే..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 25 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2230కి పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఐదుగురికి తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ తో లింకులున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుతున్నాయనుకునేలోపే కోయంబేడు చిచ్చురాజుకోవడం, శనివారం వెలుగుచూసిన కేసుల్లోనూ మెజార్టీ వ్యక్తులు ఆ మార్కెట్ నుంచి వచ్చినవాళ్లే కావడం కలకలం రేపుతున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WEtbNv

Related Posts:

0 comments:

Post a Comment