ఏడు రాష్ట్రాల్లో 59 లోక్సభ నియోజకవర్గాల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూలు కట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం పోలింగ్ సిబ్బంది ఉ.7గంటల నుంచి ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ క్యూలో నిలబడి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LFlR0I
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Related Posts:
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు -రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం -రెండు చోట్లా గులాబీ సత్తాతెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడుతున్నాయి. ప్రక్రియలో సంక్లిష్టత కారణంగా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగ… Read More
తెలంగాణ జంబో బడ్జెట్.. కాస్సేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న హరీష్ రావుహైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూపొందించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం … Read More
జగన్కు కేంద్రం షాక్ -చంద్రబాబును అడ్డంపెట్టి రైల్వే బాంబు -ఏపీ సర్కార్ దివాళా! -విశాఖ ఐటీఐఆర్ వెనక్కివరుసగా పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీలతో గెలిచి ఊపుమీదున్న సీఎం జగన్ కు కేంద్రంలోని మోదీ సర్కారు భారీ షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రైల్వ… Read More
చంద్రబాబు సోదరి ఇంటికి పోలీసులు.. ఫిర్యాదు చేసిన భద్రతా సిబ్బంది - ప్రెస్ రివ్యూటీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోదరి కె.హైమావతి ఇంటికి పోలీసులమని వచ్చి కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా లోపలికి వెళ్లారని, దీనిపై ఆ ఇంటి భద్రతా సిబ్బంద… Read More
మమతా బెనర్జీ మేనిఫెస్టోలో వైఎస్ జగన్ స్కీమ్: ఒకటో తేదీ నాడే: తృణమూల్ ఓటుబ్యాంక్అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఒకట్రెండు పథకాలు.. ఇప్పుడు పలు రాష్ట్రాల్లో… Read More
0 comments:
Post a Comment