ఏపీలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మద్యం విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించిన రోజే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం... 24 గంటల్లోనే మరో 50 శాతం ధరలను పెంచుతూ భారీ షాక్ ఇచ్చింది. అంటే మొత్తం ధర 75 శాతం పెంచేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zlXkrS
మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్.. మరో 13 శాతం షాపుల కోత.. 566 దుకాణాల మూత...
Related Posts:
యువనేస్తం పెంపు కు ఈసి బ్రేక్: సెల్ఫోన్లు..హామీల అమలుకు అనుమతిస్తారా : టిడిపి లో కొత్త టెన్షన్ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఏపి అధికార పార్టీ తాజాగా ప్రజలకు ఇచ్చిన వరాలతో వచ్చే ఓట్ల పై ఆశలు పె ట్టుకుంది. సరిగ్గా ఇదే సమయంలో … Read More
తెలంగాణా వచ్చాక బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే ... పాలమూరులో మోడీ ఫైర్దేశవ్యాప్తంగా ఎన్నికల నేపధ్యంలో పొలిటికల్ హీట్ రాజకీయవర్గాల్లో సెగలు పుట్టిస్తోంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ వార్ వన్ సైడే అని ఫీల్ అయిన టీఆర్ఎస్ పార్… Read More
ఛీ ఎదవ..తల్లిని చూసుకోవడానికి ఏం నొప్పిరా..? కొడుకు, కోడలికి చివాట్లు పెట్టిన హైకోర్ట్..!!హైదరాబాద్: సమాజంలో యాంత్రిక జీవనం పెరిగిపోతోంది. తల్లి, తండ్రి, అక్కా, చెల్లి, అన్నా, తమ్ముడు వంటి రాగ బంధాలు సన్నగిల్లిపోతున్నాయి. ముఖ్యంగా వ్… Read More
అప్లై చేయలేదు.. అయినా రూ.1.2కోట్ల ఆఫర్ కొట్టేశాడుముంబై : కాలం కలిసిరావాలే గానీ కోట్ల జీతమిచ్చే ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుంది. ముంబైకి చెందిన ఓ యువకుడి విషయంలో ఇదే నిజమైంది. ఒకప్పుడు ఐఐటీ ఎంట్రెన్స్ను… Read More
జగన్ రాజ శ్యామల యాగం : ఈ యాగం తో యోగం దక్కేనా : కేసీఆర్ బాటలోనే..!ఎన్నికల వేళ యోగం దక్కించుకోవటం కోసం యాగాలు చేయిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకో వాలనే లక్ష్యంతో ఉన్న వైసిపి అధినేత జగన్ సై… Read More
0 comments:
Post a Comment