Saturday, May 9, 2020

మందుబాబులకు ఏపీ సర్కార్ మరో షాక్.. మరో 13 శాతం షాపుల కోత.. 566 దుకాణాల మూత...

ఏపీలో మందుబాబులకు వైసీపీ ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తూనే ఉంది. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన మద్యం విక్రయాలను ప్రారంభించాలని నిర్ణయించిన రోజే 25 శాతం మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం... 24 గంటల్లోనే మరో 50 శాతం ధరలను పెంచుతూ భారీ షాక్ ఇచ్చింది. అంటే మొత్తం ధర 75 శాతం పెంచేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zlXkrS

Related Posts:

0 comments:

Post a Comment