కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు మినహా ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలు సజావుగా సాగిపోతున్న దరిమిలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం కుటుంబ సమేతంగా తిరుమల వచ్చిన ఆయన.. శ్రీవారిని దర్శించుకున్నారు. రెండు వారాల కిందట కూడా తిరుమల వచ్చిన ఆయన.. ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zj03fe
Sunday, February 14, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment