Tuesday, May 5, 2020

10 రోజులే: 10వ తరగతి పరీక్షలపై కేంద్ర మానవ వనరుల శాఖ కీలక ప్రకటన

న్యూఢిల్లీ: మిగిలిన పదవ తరగతి పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంగళవారం స్పష్టతనిచ్చింది. ఈశాన్య ఢిల్లీకి చెందని విద్యార్థులు మినహా దేశ వ్యాప్తంగా ఎలాంటి 10వ తరగతి పరీక్షలు నిర్వహించబడవని తెలిపింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అందరూ విద్యార్థులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SCrqhJ

Related Posts:

0 comments:

Post a Comment