వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు.. రైతులను ధనవంతులను చేసేందుకు నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. మార్కెట్ డిమాండుకు అనుగుణంగా పంటలు పండించడం అలవరుచుకోవాలని.. తద్వారా తెలంగాణ పంటలు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయని ఆయన అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలసీని పక్కనపెట్టి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bN94Bj
కేసీఆర్ కొత్త పాలసీపై కిరికిరి.. రైతులు ఓకె.. కానీ ప్రభుత్వం అందుకు సిద్దమా..?
Related Posts:
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీహైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు … Read More
ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటిఅమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర … Read More
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీకేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవ… Read More
ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలుఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.… Read More
వామ్మో ఏం తెలివిరా బాబూ..! ఐపీఎస్నంటూ ఫోజు కొట్టి అడ్డంగా బుక్కయ్యాడు..జైపూర్ : అభయ్ మీనా ఐపీఎస్. ఐఐటీ, యూపీఎస్సీ ఎగ్జామ్స్ను ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసిన మేథావి. అతి చిన్న వయసులోనే ఐపీఎస్గా ఎన్నికైన అభయ్.. యూత్కు … Read More
0 comments:
Post a Comment