Tuesday, May 5, 2020

జాతీయ స్థాయిలో జగన్ పరువు పోయేలా.. వైజాగ్‌లో రోడ్డెక్కిన మహిళలు.. ఎందుకో తెలుసా?

''కరోనా వైరస్ నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు బాగున్నాయి..'', ''ర్యాపిడ్ టెస్టింగ్స్‌లో అన్ని రాష్ట్రాలకంటే ఏపీనే ముందుంది..'', ''ఏపీలో క్వారంటైన్ ఫెసిలిటీలు, ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు భేష్..'' అంటూ పలు మార్లు కేంద్రం నుంచి సీఎం జగన్ కితాబులందుకున్నారు. కానీ రెండ్రోజులుగా సీన్ రివర్సైంది. ఏ జాతీయ చానెల్ లో చూసినా ఏపీలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35AN4rR

Related Posts:

0 comments:

Post a Comment