అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి పడగవిప్పి బుసలు కొడుతున్న తరుణంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా ప్రభావం ఉన్న దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తే తద్వారా తలెత్తే విపత్కర పరిణామాలకు బాద్యత వహిస్తారా అని ప్రపంచ ఈరోగ్య సంస్ధ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xouIt
సకల హింసలకు మద్యమే కారణం..! తాజాగా నిరూపించిన ఏపి ఉందంతాలు..! ఇప్పుడేం చేయాలి..?
Related Posts:
రేపో మాపో లోక్ సభ ఎన్నికల ప్రకటన.. 8 దశల్లో పోలింగ్..!ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సమరం మొదలు కానుంది. రేపో మాపో ఎన్నికల ప్రకటన విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆయా పార్టీలు.. ఎన్నికల సమరానిక… Read More
మహిళలకు పెద్దపీట.. రైల్వే స్పెషల్ ఫోకస్ఢిల్లీ : మహిళా దినోత్సవం సదర్భంగా.. రైల్వే అధికారులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమయ్య… Read More
ఓట్ల చేర్పు,తీసివేతలకు కొలమానం ఉందా..?కౌంటర్ దాఖలు చేయాలని ఈసీ కి హైకోర్ట్ ఆదేశం..!!హైదరాబాద్ : డేటా దొంగతనం పై రగులతున్న వివాదం పై హైకోర్ట్ స్పందించింది. ఐటీ గ్రిడ్ సేవలు, సాంకేతిక పరిజ్ఞానం, ఫామ్ 7, ఇతర రాష్ట్రాల ప్రమేయం అనే … Read More
ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ కు ఆ పదవి ఇవ్వడంపై ఆంతర్యమేంటో?డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లో వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మూతపడ్డ ఆ … Read More
ఎయిర్ ఇండియా ఉమెన్స్ డే స్పెషల్ : మహిళా సిబ్బందితోనే పూర్తి సర్వీసులుఅంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎయిర్ ఇండియా మహిళల్లో స్ఫూర్తి నింపడానికి, ఎయిర్ ఇండియాకు మహిళలు సేవలందిస్తున్న తీరు అందరికీ తెలిసేలా వ… Read More
0 comments:
Post a Comment