అమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gmy5av
450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు
Related Posts:
మిషన్ శక్తి ప్రకటనపై ఈసీ నిర్ణయంరెండు రోజల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రకటించిన మిషన్ శక్తి ప్రకటన దుమారం రేపుతోంది.మోది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమం… Read More
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?ఢిల్లీ : ఎన్నికలకు ముందే బీజేపీ బోణీ కొట్టింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు ఎలక్షన్లు జరగకుండానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. బోణీ ఏంటి..? ఎన్నిక… Read More
లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్ జీవితంలో అసలు నిజాలు బయటపెడుతుందా? మీ కామెంట్ చెప్పండితెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బయోపిక్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు, మహా నాయకుడు చిత్రాలు ప్రేక్షకుల … Read More
టీఆర్ఎస్ లో చేరి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన చిత్తరంజన్ దాస్ ...మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కు కష్టమేతెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇస్తుంటే మొదట కంగారు పడినా ఇప్పుడు ఆ షాకులు మామూలైపోయాయి .పార్టీ నుండి వెళ్ళే వారిని ఆపే ప్రయత్నం కూడా విర… Read More
మిగిలింది మరో 12 రోజులే : మోడీకి ఈసీ క్లీన్ చిట్హైదరాబాద్ : మరో 12 రోజుల్లో తొలివిడత లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులన… Read More
0 comments:
Post a Comment