అమరావతి: అమరావతిలో ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. హైకోర్టు శాశ్వత భవన సముదాయాలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. పూజా కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని రంజన్ గొగోయ్ ఆవిష్కరించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gmy5av
450 ఎకరాల్లో రూ.819 కోట్లతో ఏపీ హైకోర్టు నిర్మాణం, నల్సార్ ఏర్పాటు చేయాలని చంద్రబాబు
Related Posts:
సీఎం జగన్ కు పీపీఏ షాక్: పోలవరం గుత్తేదారు పనితీరు బాగుంది..రివర్స్ టెండరింగ్ సరికాదు..!!ముఖ్యమంత్రి జగన్ కు పోలవరం ప్రాజెక్టు అధారిటీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న నవయుగ సంస్థకు ఏపీ ప్రభుత్వం నోటీసు ఇవ్వడం.. రివర్స్ టెండ… Read More
వైరల్: ఈ పాము ఏం మింగిందో తెలుసా... వీడియో చూస్తే కడుపులో తిప్పేస్తుందిపెన్సిల్వేనియా: సాధారణంగా పాములకు ఆకలివేస్తే వేటకు వెళుతుంది. నివాస ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగే ఏ కప్పనో, ఎలుకనో లేక కోడిపిల్లలనో చటుక్కున నోటితో కర్చ… Read More
జల ప్రవాహాం వద్దకు జన ప్రవాహం..! ప్రాజెక్టుల్లో నీటిని చూసేందకు పోటెత్తుతున్న జనాలు..!!శ్రీశైలం/హైదరాబాద్: తెలంగాణ ప్రాజెక్టులు జల కళ సంతరించుకున్నాయి. గత వారంలో కురిసి వర్షాల వల్ల, చుట్టు పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప… Read More
ఏపి లో యువతకు పెద్ద ఎత్తున చేయూత..! సీఎం జగన్ పై ప్రశంసలు కురిపిస్తున్న యూత్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నారు. పాద యాత్రలో ఇచ్చిన హామీలే కాకుండా మేనిఫెస్టోలో పొందుపరిచిన… Read More
జనసేన ఎమ్మెల్యే కేసులో పోలీసులకు షాక్: బెయిల్ ఇవ్వాలని ఆదేశించిన కోర్ట్..!!కాకినాడ: జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం సుఖాంతమైంది. మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన ఆయనను పోలీసులు స్థానిక న… Read More
0 comments:
Post a Comment