పాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీంను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాజాగా, ఆదివారం బీహార్లో మరో ప్రకటన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ పాట్నాలో నిర్వహించిన జన ఆకాంక్ష సభలో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjmJUC
రైతులకు రుణమాఫీ: కనీస ఆదాయ స్కీం తర్వాత రాహుల్ గాంధీ మరో హామీ
Related Posts:
ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష ఫలితాల విడుదల- రిజల్ట్ తెలుసుకోండిలా...ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ కోసం తాజాగా నిర్వహించిన పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. సచివాలయాల్లో తొలి విడత ఉద్యోగాల భర్… Read More
తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్ను కలిసిన ఆ రెండు కంపెనీలు..తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో… Read More
ఫరీదాబాద్ కాలేజీ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్... తెర పైకి 'లవ్ జిహాదీ' కోణం...?పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్లోని బల్లబ్ఘర… Read More
ప్రవీణ్ ప్రకాశ్ పని పట్టాల్సింది జగనే -చెప్పు దెబ్బలు -షాకింగ్ సర్వే చూశారా?: ఎంపీ రఘురామసీనియర్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను ఉద్దేశించి నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్య… Read More
ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య ఇదే... ప్రకటన తేదీ ఖరారు- డిప్యూటీ స్పీకర్ వెల్లడి...ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్ధీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీలు ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. … Read More
0 comments:
Post a Comment