కోల్కతా: పశ్చిమ బెంగాల్ పోలీసులు.. ఏకంగా సీబీఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. సదరు సీబీఐ జాయింట్ డైరెక్టర్ తనకు ప్రాణభయం ఉందని చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో గూండారాజ్యం నడుస్తోందని బీజేపీ, లెఫ్ట్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ జాయింట్ డైరెక్టర్ను ఆ రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టడం గమనార్హం. రోజ్ వ్యాలీ,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjIl30
సమన్లు అందుకున్న సీపీకి అండగా మమత ధర్నా, తమను పోలీసులు అరెస్ట్ చేయడంపై సుప్రీంకు సీబీఐ
Related Posts:
ఆరోగ్యసేతు యాప్ ఎంతో ప్రమాదకరం..! అసదుద్దీన్ ఓవైసీ మరో సంచలన ప్రకటన..!!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశ ప్రజల ప్రాణాలకు పెద్ద పీట వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అడుగులు వేస్తు… Read More
కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . … Read More
నీళ్ల సంబురం.. రంగనాయక సాగర్ కాలువలో ఈత కొట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే,ఎంపీ..కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తరలించి నిల్వ చేసే రంగనాయక సాగర్ ప్రాజెక్టును ఇటీవలే మంత్రులు హరీశ్ రావు,కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిం… Read More
lockdown ఎప్పుడు మొత్తం తీసేస్తారు, ప్రధాని మోడీకి కాంగ్రెస్ పార్టీ ప్రశ్న..ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ ఫైరయ్యింది. లాక్ డౌన్పై ఎలాంటి విధానం అవలంభిస్తున్నారో తెలియజేయాలని కోరింది. మూడో విడత లాక్ డౌన్ ప్రకటించిన న… Read More
పెండింగ్లో ఉన్న ICSE మరియు ISC బోర్డు పరీక్షలు ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలక… Read More
0 comments:
Post a Comment