కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో వైద్య పరీక్షలు కీలకంగా మారాయి. వైరస్ సోకిన పేషెంట్లను త్వరగా గుర్తించగలిగితే.. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే 130 కోట్ల జనాభా కలిగిన భారత్ లాంటి దేశాల్లో వైద్య పరీక్షలు ప్రభుత్వానికి సవాల్గా మారాయి. సగటున ఒక మిలియన్ జనాభాకు ఇప్పటివరకు కేవలం 100 వైద్య పరీక్షలు మాత్రమే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Xi9agu
కరోనా : మనిషి సౌండ్తోనూ వ్యాధి లక్షణాలను గుర్తించవచ్చా.. కేంబ్రిడ్జి సంచలన పరిశోధన..
Related Posts:
మహిళలను చంపడం అనంతరం కామవాంఛ తీర్చుకోవడం...! బెంగాల్లో మరో సైకో కిల్లర్హజీపూర్ సైకో కిల్లర్ శ్రీనును పోలిన మరో సైకో సర్కార్ పశ్చిమ బెంగాల్లో తేలాడు. మిట్ట మధ్యాహ్నం పలు కారాణాలతో ఒంటరీగా ఉన్న మహిళల ఇంట్లోకి చోరబడడం అనంతర… Read More
నడి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్కడికక్కడే 25 లక్షలు మంజూరు చేసి:మానవత్వం చాటుకున్న జగన్..!ముఖ్యమంత్రి జగన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. నడి రోడ్డు మీద తన కాన్వాయ్ ఆపి తన వద్దకు వచ్చిన బాధితులకు అండగా నిలిచి నిజమైన రియల్… Read More
పవన్ కు కాపు కాయని కాపులు..! కాపులను సరిగ్గా టార్గెట్ చేయలేకపోయిన గబ్బర్ సింగ్..!!అమరావతి/హైదరాబాద్ : 2014లో ప్రభుత్వాన్ని కాపులు నిర్ణయించినట్టే 2019లో కూడా కాపులే డిసైడ్ చేసారు. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇది పచ్చి నిజం. కాపులు కూడా జీర… Read More
బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలురాజస్థాన్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8… Read More
రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరో తెలుసా?: కోడె దుర్గా ప్రసాద్ రాజీనామా ఆమోదం!అమరావతి: రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఈ మేర… Read More
0 comments:
Post a Comment