రాజస్థాన్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వరుసగా ఐదవ రోజు ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చాయి. రాజస్థాన్లోని చురూ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 50.8 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యాయి. ఇక రాజస్థాన్లో ఇతర నగరాల్లో కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా లేవు. అక్కడ కూడా 49 డిగ్రీల సెల్సియస్ రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక బికనేర్లో 47.9
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MtZwDZ
బాబోయ్ ఏమి ఎండలురా బాబూ: అక్కడ 50 డిగ్రీలు తాకిన ఉష్ణోగ్రతలు
Related Posts:
ఏం మాట్లాడుతున్నావ్.. కేటీఆర్? -నువ్వు మగాడివి అయితే -ఆ పనికి ప్యాంట్ తడిసిపోద్ది: ఎంపీ అర్వింద్ఏకకాలంలో తెలంగాణ బీజేపీ నేతలు మూకుమ్మడిగా టీఆర్ఎస్పై తీవ్రస్థాయి విమర్శల దాడులు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బొదపెడతామంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి … Read More
IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటుహైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్ర… Read More
Kamala Harris: కమలా హ్యారిస్ గురించి 11 ఏళ్ల క్రితం మల్లికా శెరావత్ చిలక జోస్యం, గోల్డెన్ టంగ్ !ముంబాయి/ వాషింగ్టన్: తొలి ప్రవాస భారతీయురాలు కమలా హ్యారిస్ అమెరికాలో ఉన్నతస్థాయికి ఎదుగుతారని, ఆమె అగ్రరాజ్యం అధ్యక్షురాలు అయ్యే అర్హతలు ఉన్నాయని 11 ఏ… Read More
తెలంగాణ జవాన్ వీరమరణం... మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కంటతడి.... అన్ని విధాలా ఆదుకుంటామని హామీ...జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ ర్యాడ మహేష్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాళి అర్పించారు. మహేష్ … Read More
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. కరోనా పరీక్షలు భారీగా చేసినప్పటికీ.. 2 వేల లోపే కరోనా పాజిటివ్ కే… Read More
0 comments:
Post a Comment