Tuesday, June 4, 2019

న‌డి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్క‌డిక‌క్కడే 25 ల‌క్ష‌లు మంజూరు చేసి:మాన‌వత్వం చాటుకున్న జ‌గ‌న్‌..!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న‌లోని మాన‌వత్వాన్ని చాటుకున్నారు. న‌డి రోడ్డు మీద త‌న కాన్వాయ్ ఆపి త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన బాధితుల‌కు అండ‌గా నిలిచి నిజ‌మైన రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ముఖ్య‌మంత్రిగా విశాఖ పర్య‌న‌ట‌కు వెళ్లిన జ‌గ‌న్‌కు అక్క‌డ యువ‌త త‌మ స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యాన‌ర్ ప‌ట్టుకున్నారు. అది చూసి కాన్వాయ్ ఆపి జ‌గ‌న్ వారు కోరుకున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mp6Dxg

Related Posts:

0 comments:

Post a Comment