ముఖ్యమంత్రి జగన్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. నడి రోడ్డు మీద తన కాన్వాయ్ ఆపి తన వద్దకు వచ్చిన బాధితులకు అండగా నిలిచి నిజమైన రియల్ హీరో అనిపించుకున్నారు. ముఖ్యమంత్రిగా విశాఖ పర్యనటకు వెళ్లిన జగన్కు అక్కడ యువత తమ స్నేహితుడిని కాపాడండి అంటూ బ్యానర్ పట్టుకున్నారు. అది చూసి కాన్వాయ్ ఆపి జగన్ వారు కోరుకున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Mp6Dxg
నడి రోడ్డుమీద కాన్వాయ్ ఆపి: అక్కడికక్కడే 25 లక్షలు మంజూరు చేసి:మానవత్వం చాటుకున్న జగన్..!
Related Posts:
అమిత్ షా OROPకి ODOMOSతో కౌంటర్ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా..ఇంతకీ ఓడోమస్ అంటే ఏమిటి..?వన్ ర్యాంక్ వన్ పెన్షన్(OROP) అంటే కాంగ్రెస్కు"వన్ రాహుల్ గాంధీ వన్ ప్రియాంకా గాంధీ" అని అమిత్ షా కొత్త భాష్యం చెప్పిన కొన్ని గంటల్లోనే జమ్మూ కశ్మీర్… Read More
'నెక్స్ట్ సీఎం'పై కీలకవ్యాఖ్యలు: ముగ్గురిలో ముఖ్యమంత్రి ఎవరు, తేల్చేది ఢిల్లీ లెక్క?గుంటూరు: 2019 లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల బరిలో ప్రధానంగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన, కా… Read More
నాకు సోదరి వంటిది: చున్నీ ఇష్యూపై సిద్ధూ, ఆయన బెస్ట్ సీఎం... నాదే తప్పు: బాధితురాలుబెంగళూరు: మైక్ను లాక్కోబోయి మహిళ చున్నీ లాగిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై ఆ తర్వాత స్పందించారు. బాధితు… Read More
జనసేన ప్రచార రథాలు సిద్ధం.. రోజుకు 170 గ్రామాల్లో క్యాంపెయిన్మంగళగిరి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. టీడీపీ, వైసీపీల్లో జంపింగ్ లు కొనసాగుతుంటే.. జనసేన మాత్రం ఓ అడుగు ముందుకేసింది. ప్రచారపర్వానిక… Read More
ఇద్దరు బిడ్డలకు కోల్పోయాను : అప్పుడు టిడిపి తిరస్కరించింది: పురంధేశ్వరి ప్రశ్నలివే..!కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తన పై టిడిపి చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తన కుటుంబం గురిం చి చేస్తున్న ప్రచారం పై ఆవేదన తో ఓ ప్ర… Read More
0 comments:
Post a Comment