Wednesday, April 8, 2020

మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ ఆచూకీ లభ్యం: క్వారంటైన్ తర్వాత ప్రశ్నించనున్న పోలీసులు

న్యూఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్‌లో తబ్లీఘీ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కరోనావైరస్ ప్రబలేందుకు ఓ కారణమైన తబ్లీఘీ జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పరారయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VbjZyu

Related Posts:

0 comments:

Post a Comment