న్యూఢిల్లీ: నిజాముద్దీన్ మర్కజ్లో తబ్లీఘీ జమాత్ సమావేశం నిర్వహించిన జమాత్ చీఫ్ మౌలానా మహమ్మద్ సాద్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దేశ వ్యాప్తంగా ఈ కరోనావైరస్ ప్రబలేందుకు ఓ కారణమైన తబ్లీఘీ జమాత్ చీఫ్ సాద్పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పరారయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VbjZyu
Wednesday, April 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment