హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. కరోనా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి, లాక్ డౌన్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని స్పష్టం చేసింది. క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి వసతులు, చికిత్స ఇస్తున్నారో చెప్పాలని పేర్కొంది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXiexj
ఏం చర్యలు తీసుకుంటున్నారు?: కరోనాపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు
Related Posts:
అఫ్ఘానిస్తాన్లో ఆమె సబల... తాలిబన్ల కింద ఇది సాధ్యమేనా..?ఆ దేశంలో మహిళలపై ఆంక్షలు ఉంటాయి. బహిరంగ వేదికలపై మహిళలు కనిపించడం అంటే అదేదో నేరంగా పరిగణిస్తారు. అలాంటి కఠినమైన నిబంధనలున్న దేశంలో ఓ మహిళా తన సత్తా చ… Read More
యాసిన్ మాలిక్ నేతృత్వంలో నడిచే ఈ సంస్థపై నిషేధం విధించిన కేంద్రంవేర్పాటు వాది యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ను కేంద్రం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్లో శాంతికి విఘాతం కలిగి… Read More
పవన్ వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్: తెలంగాణలో 29 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారుహైదరాబాద్ : తెలంగాణలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పవన్ కళ్యాణ్ ఏపీలో… Read More
పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలనుంది...అందుకే రాజీనామా: గడ్డం వివేక్హైదరాబాదు: మాజీ ఎంపీ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు గడ్డం వివేక్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్… Read More
ఏపీ బీజేపీ రెండో జాబితా ఇదే ... 23 మంది ఎంపీ అభ్యర్థులు , 51 మంది అసెంబ్లీ అభ్యర్థులుఎట్టకేలకు బీజేపీ రెండో జాబితా కూడా ప్రకటించింది . ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ను బీజేపీ … Read More
0 comments:
Post a Comment