హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. కరోనా ఆస్పత్రుల్లో వైద్య సిబ్బందికి, లాక్ డౌన్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించారో చెప్పాలని స్పష్టం చేసింది. క్వారంటైన్, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి వసతులు, చికిత్స ఇస్తున్నారో చెప్పాలని పేర్కొంది. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dXiexj
ఏం చర్యలు తీసుకుంటున్నారు?: కరోనాపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు
Related Posts:
తొలి విడత ఎన్నికలతో నష్టం జరిగిందా : బాబు మాటల్లో పరమార్దం ఏంటి : వైసిపి చెబుతుందేంటి..!ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పార్టీలు పోస్టుమార్టం మొదలు పెట్టాయి. తొలుత ఎప్పుడు జరిగినా విజయం మాదేనం టూ ధీమా వ్యక్తం చేసిన పార్టీలు ఇప్పుడు సన్నాయి… Read More
నేడు గవర్నర్ ను కలవనున్న జగన్.. ఎందుకంటే ..ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్ట… Read More
తెలుగు మహిళ సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడాన్ని సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?అలనాటి నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా … Read More
పారిస్లో అగ్నికి ఆహుతైన నోట్రే డామే చర్చిపారిస్ : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నోట్రే డామే కేథడ్రల్ చర్చి అగ్నికి ఆహుతైంది. ఫ్రాన్స్లోని పారిస్ నగరంలో ఉన్న 12వ శతాబ్దపునాటి పురాతన ప్రార్థనా మందిర… Read More
ఏపీలో టీఎస్ఆర్టీసీ బస్సుబోల్తా.. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలుఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . తెలంగాణా నుండి ఏపీకి వెళ్తున్న బస్సు బోల్తా పడింది . డ్రైవర్ నిర్లక్ష్యంతో జరిగిన ఘటనలో పలువురికి గాయాలు కాగా ఇద్ద… Read More
0 comments:
Post a Comment