Sunday, November 15, 2020

విశాఖ టీడీపీ నేతలకు వరుస షాక్: నిన్న గంటా..నేడు హర్ష: శ్రీకన్య ఫ్యుషన్ ఫుడ్స్.. సీజ్

విశాఖపట్నం: స్థానిక తెలుగుదేశం నాయకులకు వరుస షాక్‌లను ఇస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అధీనంలో ఉన్న నాలుగు ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్న రెండోరోజే అదే పార్టీకి చెందిన మరో నేత హర్షకు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన ఓ రెస్టారెంట్‌ను ఖాళీ చేయించారు. అనంతరం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eYTFkD

Related Posts:

0 comments:

Post a Comment