హైదరాబాదు: అసలే కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే తాజాగా వాతావరణం కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలం ప్రారంభమై అధిక ఉష్ణోగ్రతలతో ఆ మహమ్మారి బతకదని కొన్ని నివేదికలు వస్తున్నప్పటికీ వాతావరణం మాత్రం అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 7వ తేదీన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V929fc
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు
Related Posts:
రవిప్రకాశ్పై కేసులకు నిరసనగా జర్నలిస్టుల దీక్ష.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాహైదరాబాద్ : టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమంగా కేసులు పెట్టి మీడియా, ప్రతినిధు… Read More
మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్బుక్ నుంచి బహుమానం కొట్టాడుమణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్ జోనెల్ సౌగాయిజం ఫేస్బుక్ సంస్థ 5000 … Read More
కట్నంలో మోటార్ బైక్ ఇవ్వలేదని... భార్యను హత్య చేసిన భర్త...!మహిళలపై ఏదో ఒక కారణంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి..కట్నం తేలదని కొందరు ..లేని కారణాలతో మరికోందరు మహిళలను చిత్రహింసలకు గురి చేస్తూ ప్రాణాలను సైతం తీస్త… Read More
జగన్కు అవగాహన లేదు..చెప్పుడు మాటలు వింటారు : భవిష్యత్పై భరోసా ఇస్తేనే.. చంద్రబాబు..!ఏపీ శాసనసభా సమావేశాలకు ముందుగానే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విపక్ష నేత చంద్రబాబు విమర్శలు స్టార్ట్ చేసారు. విపక్ష నేతగా జగన్ ఉన్న సమయ… Read More
ఇండియన్ బేల్పూరీ ఇంగ్లాండ్లో....ఎవరు అమ్ముతున్నారో చూడండీ... (వీడియో)సాధరణంగా విదేశీ వంటకాలను , తినుబండారాలను భారతదేశంలో అమ్ముతుంటారు. కాని భారత దేశానికి సంబంధించిన తినుబండారాలను మాత్రం విదేశాల్లో అమ్మడం చాల అరుదుగా కని… Read More
0 comments:
Post a Comment