హైదరాబాదు: అసలే కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తుంటే తాజాగా వాతావరణం కూడా కాస్త ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాలం ప్రారంభమై అధిక ఉష్ణోగ్రతలతో ఆ మహమ్మారి బతకదని కొన్ని నివేదికలు వస్తున్నప్పటికీ వాతావరణం మాత్రం అప్పుడప్పుడు షాక్ ఇస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 7వ తేదీన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2V929fc
Monday, April 6, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment