Wednesday, April 22, 2020

లాక్‌డౌన్: దివ్యాంగుల కోసం తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. రాష్ట్రంలోని దివ్యాంగులకు, వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దివ్యాంగులు మందుల కోసం బయటకు వెళ్లినప్పుడు ఇబ్బందులు రాకుండా వారితోపాటు వారి సహాయకులకు పోలీసులు పాస్ లు మంజూరు చేయాలని స్పష్టం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bvdNID

Related Posts:

0 comments:

Post a Comment